కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార
మలి సంధ్య వేళలో ఆర్థిక అవసరాలను తీర్చే పింఛన్.. పండుటాకులకు కొండంత అండ. అయితే, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులకే ఈ పింఛన్ సదుపాయం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అమలును మోదీ సర్కారు ప్రకటించింది. పదవీ విరమణ పొందినవారికి పింఛన్ హామీ, ఆర్థిక భద్రతలే లక్ష్యంగా పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), జాతీయ ప�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్ను అంతం చేయడమే పంతంగా పెట్టుకోవాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూపీఎస్ను అడ్డుకోవడం
UPS : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్లో యూ అంటే మోదీ సర్కార్ యూటర్న్లని ఖర్గే అభివర్ణించారు.
తన సోదరి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని అన్న తల నరికి, దానిని చేతబట్టి తిరగడంతో గ్రామస్తులు భీతావహులయ్యారు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. తన సోదరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం
ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పేరుతో కేంద్రం ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టిన పథకానికి సత్తుపల్లి పట్టణంలోని పాతసెంటర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఓల్డ్ యూపీఎస్) ఎంపికైంది. ఈ �
సర్వర్ అప్గ్రేడేషన్| రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూపీఎస్ అప్గ్రేడేషన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు �