దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతున్నా.. అప్పుడో ఇప్పుడో యూపీఐ లావాదేవీల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరికి నగదు పంపిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
పేమెంట్ యాప్స్ ద్వారా ప్రసుత్తం జరుపుతున్న లావాదేవీలపై త్వరలో పరిమితులు విధించబోతున్నారు. ఇందుకు సంబంధించి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ డిజిటల్..రిజ�
వంశీకి ఒకసారి అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. వెంటనే కనిపించిన ఏటీఎం వద్దకు వెళ్లాడు. కానీ తనవద్ద ఏటీఎం కార్డు లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. అయినప్పటికీ మనీ విత్డ్రా చేసుకోగలిగాడు.
యూపీఐ ఆధారిత లావాదేవీలు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వరుసగా రెండో నెలా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెల జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (భీమ్ యూపీఐ) కింద రూ.10 లక్షల కోట్లపైనే డిజిటల్
SBI | స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయి. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గ�
ఇన్నాళ్లూ స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లూ తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను జరుపవచ్చు. రిజ