యూపీలోని ప్రయాగరాజ్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘బుల్డోజర్ న్యాయ’ విధానానికి చెంపపెట్టు లాంటిదే. ఆరోపణలు, అపోహలతో అర్థరహితంగా ఇండ్లను కూల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిం�
యూపీలోని బహ్రెయిచ్లో నాయిబ్ తహశీల్దారు శైలేష్ కుమార్ అవస్థి కారు ఓ యువకుడి మృతదేహాన్ని 30 కిలోమీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. నరేంద్ర కుమార్ హల్దార్(35) బైక్పై ఇంటికి వెళ్తుండగా, నాన్పర-బహ్రెయిచ్ రో
అన్నాచెల్లెలు డబ్బు కోసం చేయకూడని పని చేశారు. కొత్తగా పెండ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వం అందజేసే నగదు సాయాన్ని పొందేందుకు అక్రమ మార్గం తొక్కారు. ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో రూ.35 వేల కోసం అన్నాచెల్లె�
హోటళ్లు, రెస్టారెంట్లలో కఠిన శుభ్రత ప్రమాణాలను అమలు చేయడంలో భాగంగా చెఫ్లు, వెయిటర్లు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సీసీటీవీ కెమెరాలు కలిగి ఉండటం �
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్మీడియా ఇన్ప్లుయెన్సర్లను యూపీ సర్కారు రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ ప�
హాథ్రస్లో తొక్కిసలాట ఘటనపై సిట్ మంగళవారం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. హాథ్రస్ ఘటనలో నిర్వహణాపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్న నివేదిక.. ఇదే సమయంలో ఘటన వెనుక ‘భారీ కుట్ర’ కోణాన్ని క�
Cops dress | వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. గుడి లోపల పోలీసులను పూజారుల దుస్తుల్లో ఎందుకు నియమించారని సమాజ్వాదీ పార్టీ
Supreme Court | జైలులో ఇటీవల మృతి చెందిన ముక్తార్ అన్సారీ ఫతేహ (ప్రత్యేక ప్రార్థన) ఈ నెల 10న జరుగనున్నది. జైలులో ఉన్న ఆయన తనయుడు అబ్బాస్ అన్సారీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
UP govt cancels police exam | ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆరు నెలల్లో పరీక్ష తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్య
రైల్వే, మెట్రో స్టేషన్లు, క్రూయిజ్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు వివరాలతో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలపై సదరు మీడియా సంస్థ మేనేజ�
తనపై జరిగిన దాడిన యూపీ ప్రభుత్వ వైఫల్యమని, దీనికి బాధ్యత వహించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన సుదీర్ఘమైన ట్వీ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
తెలంగాణ ప్రభు త్వ ఇసుక విధానం బాగున్నదని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రశంసించారు. ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు వచ్చిన అధికారులు శనివారం టీఎస్ఎండీసీ అధికారులతో భేటీ ఆయ్యా ర�