కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె తన ఓటు హక్కును వినియోగించే సందర్భంగా పోలింగ్ బూత్ లోపల ఫొటోలు తీశారన్నది అభియోగం. ఇక ఓటు వేసే సందర్భంలో ఈవీఎం ఫొటోలను కూడా ఆమె షేర్ చేశ�
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరాంగణానికి వేళయ్యింది. తొలి దశలో గురువారం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూపీలో బాబు సిం�
UP Assembly polls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని రోజుల గడువు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల 10న తొలి విడత పోలింగ్ జరుగనుంది. అయినా ఇప్పటికీ
BJP first list: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కుతున్నది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక తదితర పనులతో బిజీబ�
Avtar Singh Bhadana: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల కాలంలో నాలుగుసార్లు కాంగ్రెస్ తరఫున లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన..
Sanjay Raut: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త�
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి