మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు డబుల్గేమ్ ఆ
కాంగ్రెస్ ప్రభుత్వ భూ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబె�
Dasoju Sravan | విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీ భూ ములు అమ్మేందుకు యత్నించడం దు ర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
BRSV | ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనాలోచితంగా నిర్ణయం తీసుకుని విద్యార్థి విభాగంపై ఆ నెపాన్ని మోపడం శోఛనీయమని కేయూ బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు.
Dasoju Sravan | రాష్ట్రంలో భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాల్సిన అవసరం లేదని, చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిర
కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల్లో చేపట్టిన అడవుల నరికివేత వన్యప్రాణులకు శాపంగా మారింది. తలదాచుకునే చోటు కనుమరుగవడంతో బయటకి వస్తున్న జింకలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతు�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, ప్రభుత్వ తీరుపై పోరుబాట పట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై ప్రభుత్వ నిర్బంధకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్త�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నాట
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం
ఫుట్బాల్ ఆడుకునేందుకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన విశ్వవిద్యాలయ భూములను విక్రయిస్తే తామెక్కడ చదువుకోవాలని వార�
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడంపై బాలీవుడ్ నటి రిచా చద్దా ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆమె విమర్శలు గుప్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. వర్సిటీ భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారును నిలువరించేలా విద్యార్థులు లేవనెత్తిన ‘సేవ్ హెచ్సీయూ’ ఉద్యమం మరింత �