న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మౌళిక సూత్రాలు బలంగా ఉన్నాయని, సరైన మార్గంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. 25వేల పాత చట్టాలను కొట్టివేశామని, మరో 1500 చట్టాలను మార్చినట్లు మోదీ తెలిప�
న్యూఢిల్లీ: వేతన జీవులను కేంద్ర బడ్జెట్ మళ్లీ నిరాశపరించింది. ఈ సారి కూడా ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను మినహాయింపుల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశం కల్పించల�
న్యూఢిల్లీ: ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు అన
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆ�
న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డ
న్యూఢిల్లీ: సుమారు 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారుల్ని నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగ
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను చదువుతూ.. 60 లక్షల ఉద్యోగులు సృష్టించడమే ప్రభుత్వ టార్గ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 9.27 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్సభలో 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పౌరుల క�
న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దానికి ముందు కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆ బడ్జెట్కు ఆమోదం దక్కింది. పార్లమెంట్లో ఆ సమావేశం జరిగింది. నిర్మల �
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రోజున.. పార్లమెంట్కు ఆర్థిక మంత్రి ఓ సూట్కేసుతో వచ్చేవారు. ఆ బ్రీఫ్కేస్లో ఉన్న బడ్జెట్ పత్రాలను సభలో చదివి వినిపించేవారు. ఇదీ ఒకప్పటి ట్రె�