రాష్ట్రంలోని రోడ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లను అప్గ్రేడ్ చేయకపోవడంతో ఇరుకు రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Vaddiraju Ravichandra | ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిలో(Vijayawada National Highway - 65) మూసీ నది బ్రిడ్జి టేకు మట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు ని�
తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలతోపాటు సమీప రాష్ట్రాలను కలిపే 15 ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమ�
కులగణన చేపడితే సమాజ విభజన జరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాం�
R. Krishnaiah | కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ( R.Krishnaiah) డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం�
Six Airbags | ప్రస్తుతం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లపై చర్చ జరుగుతున్నది. కారు ప్రమాదాలు జరిగిన సమయంలో మరణాలను తగ్గించేందుకు ఆరు బ్యాగులను అమర్చాలని ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలుల
Tirupati | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Gadkari ) గురువారం తిరుపతి ( Tirupati)లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు.
బెంగళూరు హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించినట్టు తెలిసింది. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శంషాబాద్లోని సిద్ధ
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..దేశం అభివృద్ధి చెందినా.. ప్రజలు మాత్రం నిరుపేదలుగ�