రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కేటాయించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నాడు బీఆర్ఎస్ వాదనతో సుప్రీం కోర్టు.. అది విశ్వవిద్యాలయం భూమి అని చెప్పిందని, దానిని ఎవరికీ ధారాదత్తం చేయొద్దని సూచించిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Union Minister Dharmendra Pradhan | వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే వివిధ విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రాష్ట్ర ప్రజలు రుణమాఫీ, రైతుభరోసా హామీలను నమ్మి ఓటేశారని, ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం కమిటీలు వేయడమంటే ప్రజాతీర్పును అగౌరవపర్చడమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు.
Board Exams | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు �
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్-2024 టెక్నో ఫెయిర్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మెగా టెక్నో ఫెయిర్�
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగ�
విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకూడదనే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్