అభివృద్ధిలో ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయంటూ గప్పాలు కొడుతున్న మోదీ సర్కారు.. పిల్లలకు కనీసం వ్యాక్సిన్లు ఇవ్వలేని స్థితిలోకి దిగజారిపోయింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నైజీరియా, ఇథియోపియా వంటి
న్యూయార్క్: సంక్షోభం, హింస, ఇతర విపత్తుల వల్ల గత ఏడాది(2021) చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.65 కోట్ల మంది చిన్నారులు చెల్లాచెదురైనట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రెన్స్ ఫండ్ ఒక రిపోర్ట్లో తెలిపింది. స
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వరుసగా 20వ సారి యూనిసెఫ్ ‘గుడ్విల్ అంబాసిడర్గా’ఎంపికయ్యాడు. నిరుపేద పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్తో సచిన్ టెండూల్కర్ 2003 నుంచి కలిసి పనిచేస్తు�
కీవ్: రష్యా దాడితో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. అయితే ఆ ఆక్రమణ వల్ల భారీ సంఖ్యలో ఉక్రేనియన్లు దేశం విడిచి వెళ్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 48 లక్షల మంది ఉక్రెయి
హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని తారామతి భారదరి రిసార్ట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 15 లక్షల మంది చిన్నారులు స్వదేశం నుంచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించా�
Pulse Polio Vaccine | కరోనా మహమ్మారి నాన్ కొవిడ్ టీకాల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపింది. యూనిసెఫ్ (UNICEF) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2020లో దేశంలో వ్యాక్సిన్ క్యాంపెయిన్ భారీగా తగ్గిపోయింది. గ్రామీణ
Climate Change : వాతావరణంలో మార్పుల ప్రభావం కారణంగా మన దేశంలోని పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. మరో మూడు దక్షిణాసియా దేశాల చిన్నారులు కూడా ఈ సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాలను యూనిసెఫ్ ...
జెనీవా: బాల కార్మికుల సంఖ్య మళ్లీ పెరిగింది. రెండు దేశాబ్ధాల తర్వాత ఆ సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ సంక్షోభం వల్ల లక్షల సంఖ్యలో యువకులు కూడా ఇదే తరహా భవితవ్యాన్ని ఎదుర్కోవాల్సి
లండన్: టీకాల కోసం అలమటిస్తున్న పేదదేశాలకు బ్రిటన్ తనదగ్గరున్న కోవిడ్ టీకాల్లో 20 శాతం విరాళంగా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ సూచించింది. సత్వరమే.. అంటే కనీసం జూన్ మొదటివారం నాటికి వ�
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ ఏజెన్సీలు 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 మిలియన్ల మాస్కులను భారతదేశానికి పంపింది
న్యూఢిల్లీ: భారత్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పా�