జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజల పాలిట శాపంగా మారాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతీ సందులో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గ�
మంచిర్యాల పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్రోడ్లో ఆదివారం ఆయన పర్యటించారు. రోడ్డు స్థలాలను ఆక్రమించుకొని కట్టడాల
బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, వారికి తగిన చేయూతనందిస్తున్నామని నాచారం డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ -20లోని కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాలనీలు, బస్తీల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కోట్ల రూపాయల
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల �