అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో పీబీజీ పుణె జాగ్వర్స్ బోణీ కొట్టింది. ఆదివారం అహ్మదాబాద్లోని ఎకా ఎరీనా వేదికగా జరిగిన మ్యాచ్లో పుణె జాగ్వర్స్.. 9-6తో యూ ముంబా టీటీపై విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో దబాంగ్ ఢిల్లీ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం మొదలైన లీగ్లో మాజీ చాంపియన్ ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో జైపూర్ పాట్రియాట్స్పై 11-4 తేడాతో ఘన విజయం సాధఙంచింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024లో ఆతిథ్య చెన్నై లయన్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 8-7తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో శుక్రవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పుణెరీ పల్టాన్ 10-5తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్పై అద్భుత విజయం సాధించింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి పెండ్లి అనేక మలుపులు తిరుగాయని అతని అత్త అన్నాబెల్ తాను రాసిన ‘మై ప్యాసెజ్ టు ఇండియా’ అనే పుస్తకంలో ప్రస్తావించింది. ఇందులో పలు ఆసక్తికర అం శాలను ఆమె వె�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్కు వేళయైంది. చెన్నై.. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు యూటీటీ టోర్నీ జరుగనుంది. మొత్తం ఎనిమిది జట్లు 23 మ్యాచ్ల్లో తలపడన�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024 ప్లేయర్ల వేలంలో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజను దక్కించుకునే�
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరుగబోయే అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)- 7వ సీజన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్యాడ్లర్లను రిటైన్ చేసుకున్నాయి.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నై 8-3 తేడాతో పుణేరి పల్టన్పై అలవోక విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్లో గోవా చాలెంజర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్లో గోవా 8-7తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) తొలి సీజన్లో పుణెరి పల్టన్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పుణెరి పల్టన్ 10-5తో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ క్రమంలో భారత య
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్లో దబాంగ్ ఢిల్లీ, చెన్నై లయన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 9-6తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్పై అద్భుత విజయం సాధ�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్ దబాంగ్ ఢిల్లీ జట్టు దుమ్మురేపుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 11-4తో యు ముంబాపై ఘన విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) టోర్నీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో గోవా చాలెంజర్స్ 9-6తో యు ముంబాపై అద్భుత విజయం సాధించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటి