India-Ukraine Ties | ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. ఈ మేరకు ఇద్దరు నేతలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక
ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒ�
రష్యాకు వచ్చిన ఉత్తర కొరియా సేనలు యుద్ధ రంగంలోకి దిగడం కోసం వేచి చూడటం ఆపి, తగిన చర్యలను ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మిత్ర దేశాలను కోరారు. ఉత్తర కొరియా సేనలు ఎక్కడ ఉన్నద
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. రష్యా భూభాగంలోని కుర్స్ ప్రాంతంలో ఉన్న సడ్జా పట్టణాన్ని తమ బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించా
ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా సైనిక విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని రష్యా రక్షణశాఖ బుధవార�
ఏప్రిల్ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో ఉన్న రష్యాకు ఈ కీలక బాధ్యత�
ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. రష్యా సమాఖ్య భద్రతా మండలి డిప్యూటీ సెక్రెటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ గురువారం స్థానిక మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆందో�
మానవ హక్కుల పరిరక్షకులకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాలియాట్స్కీతోపాటు రష్యాకు చెందిన మెమోరియల్, ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ
గ్రీస్లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం ఫ్లైట్లో 12 టన్నుల పేలుడు సామగ్రి ఏథెన్స్, జూలై 17: గ్రీస్ ఉత్తర ప్రాంతంలోని కవలా నగర సమీపంలో ఉక్రెయిన్ విమాన సంస్థ మెరిడియన్ నిర్వహించే ఓ ఆంటోనోవ్ కార్గో విమా�
పశ్చిమ దేశాలను కోరిన జెలెన్స్కీ రష్యా దురాక్రమణను మరింత వేగంగా తిప్పికొట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి కీవ్, మే 27: డాన్బాస్ రీజియన్లో రష్యా దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టేందుకు మల్టిపుల్ లాంచ
ఒక పోస్టల్ స్టాంపు దేశభక్తికి చిహ్నంగా మారింది. కోట్ల మంది ప్రజానీకం ఉద్వేగపు సంకేతంగా నిలిచింది. దుకాణాల ముందు గంటలపాటు వేచిచూస్తూ పదుల సంఖ్యలో ఆ స్టాంపులను కొంటున్నారు జనం. ఇదంతా ఉక్రెయిన్లో జరుగుత�
ఉక్రెయిన్పై యుద్ధోన్మాదంతో విరుచుకుపడి సామాన్యులను కూడా పొట్టన పెట్టుకొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు మద్దతు తెలుపుతూ మనదేశంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్