Drone Attack: ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ దాడిలో 16 మంది మృతిచెందగా, 130 మంది గాయపడ్డారు. కిరివి రిహ్
Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని ఉక్రెయిన్ మాజీ రక్షణశాఖ మంత్రి మైఖేల్ ఫెడొరోవ్ డిమాండ్ చేశారు. ఎన్నికలపై జెలెన్స్కీ విధించిన బ్యాన్ను ఎత్తివేయాలని ఆయన కోరారు. గత నెలలోనే ఫెడొరో
యుద్ధోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి రోజుల్లో మరో సైనిక కూటమి అవసరమా? అని ఎవరికైనా అనిపిస్తుంది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టంలా మండుతున్నది. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధంలో పీటముడి పడింది. ఇద�
ArcelorMittal: రష్యా జరిపిన భారీ మిస్సైల్ దాడిలో.. అర్సిలార్ మిట్టల్ కంపెనీ ధ్వంసమైంది. అయితే ఉక్రెయిన్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను పునరుద్దరిస్తున్నట్లు ఆ కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. రష్యా క్షిప
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారని, మాస్కో సమీపంలోని రష్యన్ ఈ కామర్స్ కంపెనీ ‘వైల�
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారని, మాస్కో సమీపంలోని రష్యన్ ఈ కామర్స్ కంపెనీ ‘వైల�
Russia War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యాకు భారీ నష్టం జరిగింది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒకేసారి అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రష్యాపై తాజాగా ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఏకంగా 12
Ballistic Missiles: బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా అటాక్ చేసింది. తాజా దాడిలో 17 మంది మరణించారు. 44 మంది గాయపడినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా సుమారు 24 బాలిస్టిక్ క్షిపణులు
Russian Warehouse: రష్యాపై భీకర స్థాయిలో డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. శనివారం రష్యా చేసిన దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ విరుచకుపడింది. అయితే వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న వేర్హౌజ్ను టార్గెట్ చేసింది.
ఉక్రెయిన్లో ఒక నౌకపై జరిగిన దాడిలో 13 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఎంవీ అమీర్ 1 అనే నౌక డ్రోన్, క్షిపణి దాడులకు గురైంది. దాడి సమయంలో 15 మంది నౌకా సిబ్బంది ఉన్నారు. ఈ విషయంలో తక్షణ సహాయం అందించాలని ఇండియన్�
ఉక్రెయిన్లో నలుగురు భారతీయులతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఒడెసీ పోర్టు వద్ద శనివారం సైనిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు గల్లంతైనట్టు కీవ్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. గల్లంతైనవారి
Ukraine Drones: రష్యా రాజధాని మాస్కోపై దాడి జరిగింది. సుమారు 400 డ్రోన్లతో ఉక్రెయిన్ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. మాస్కోతో పాటు సమీప ప్రాంతాలపై ఆ దాడి జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ అటాక్లో 10 మంది మృతిచ�