జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
CRPF | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ (Udhampur) జిల్లా కద్వా బసంత్గఢ్ (Kandva Basantgarh) ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Encounter | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సై�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేం�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
CRPF inspector killed in terrorist attack | జమ్ముకశ్మీర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ అధికారికి బుల్లెట్ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Road accident | జమ్ముకశ్మీర్లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగు�
Jammu Kashmir | జమ్మూ డివిజన్లోని రాజోరి జిల్లా నౌషేరా సెక్టార్లో భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
Farooq Abdullah | రాముడు (Bhagwan Ram) కేవలం హిందువులకే (Hindus) దేవుడు కాదని, అందరి దేవుడని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు.
Bus accident | జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయి