Locals Carry Auto | కర్రలకు కట్టిన ఆటోను కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోశారు. ఆ ఆటోను నదిని దాటించారు. పదేళ్ల కిందట భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోవడంతో నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఉధంపూర్లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడ�
జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
CRPF | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ (Udhampur) జిల్లా కద్వా బసంత్గఢ్ (Kandva Basantgarh) ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Encounter | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సై�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేం�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
CRPF inspector killed in terrorist attack | జమ్ముకశ్మీర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ అధికారికి బుల్లెట్ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Road accident | జమ్ముకశ్మీర్లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగు�