పాకిస్థాన్ లేదా నరకం, ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే, తాను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతానని బాలీవుడ్ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(యూబీటీ)..
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల సమయంలో సాంగ్లి స్థానంపై పోటీ విషయంపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య విభేదాలు పొడచూపగా.. ఇప్పుడు రాష్ట్రంలో త్వరలో జరుగనున�
ముంబై వాయువ్య స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమోల్ కీర్తికర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరి�
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు
Lok sabha polls: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు �
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
మహారాష్ట్రలోని అధికార శివసేన(షిండే వర్గం) శిబిరంలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయని శివసేన(యూబీటీ) అధికార పత్రిక సామ్నా పేర్కొంది. భాగస్వామ్య పక్షమైన బీజేపీ తీరు పట్ల 22 మంది షిండే వర్గ ఎమ్మెల్యేలు, 9 మంది ఎ
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందని, వచ్చే 15-20 రోజుల్లో అది కూలిపోవడం ఖాయమని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
అదానీ కుంభకోణంపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ఆయన ప్రభుత్వం మాత్రం ఆవుల గురించి మాట్లాడుతున్నదని శివసేన(యూబీటీ) పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది.