నగరంలో గన్స్ విక్రయిస్తున్న ఇద్దరు యూపీ వాసులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యూపీ, రాంపూర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ అలియాస్�
ఫాలన్ కుంభకోణంలో మరో ఇద్దరి ని అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ శిఖా గోయెల్ ప్రకటించారు. రబీంద్ర ప్రసాద్ సింగ్ (63), సుస్మరాజ్(31)ను శనివారం అదుపులోకి తీసుకున్నట్టు ఆదివారం వెల్లడించారు. వీరు తెలంగాణ నుంచి �
ధనార్జనే ధ్యేయంగా కొన్ని మత్తు మాఫియాలు యథేచ్ఛగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. పోలీసులు, ఆబ్కారీ అధికారులు, టీజీన్యాబ్ అధికారులు ఎన్ని దాడులు జరిపినా, ఎంత నిఘా ప
ముంబాయి కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు నేరగాళ్లను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.75లక్షల విలువ చేసే 21గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్ర�
రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వారిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్
Star Tortoises | నిబంధనలకు విరుద్ధంగా నక్షత్ర తాబేళ్లు, రెడ్ ఇయర్డ్ ైస్లెడ్ తాబేళ్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉ
చండీగఢ్ : భారత్ – పాక్ సరిహద్దులో ఉన్న టర్న్ తరం జిల్లాలో మూడున్నర కిలోల ఆర్డీఎక్స్ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో నిల్వ చేయగా.. రికవరీ చేసుకున్నారు. అమృత్సర
బెంగళూరు : కర్నాటకలో శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ వివాదం, హత్య నేపథ్యంలో శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో హిం