హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తు్న్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట
మచ్చబొల్లారం జీఎంటీ గార్డెన్ ఎస్టేట్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. కుటుంబం ఊరెళ్లిన సమయంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక లక�
Tiger | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు న�
గత రెండేడ్లుగా స్నానల గదినే అవాసంగా చేసుకొని దుర్భర జీవితం కొనసాగిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన ఒంటరి దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక పోవడంతో బాత్రూమ్లోనే నివసించే దుస్తుతి నెలకొంది.
తుర్కపల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించిన స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసి కాలుష్య రహిత పరిశమ్రలు ఏర్పాటు �
కలుషిత రసాయన వ్యర్థాల నుంచి తమను, తమ గ్రామాన్ని కాపాడాలని కొల్తూరు ప్రజలు విజ్ఞప్తిచేశారు. జీనోవ్ వ్యాలీ వ్యర్థాల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం
Mobile | సెల్ఫోన్ చోరీ కేసును జీనోమ్ వ్యాలీ పోలీసులు గంటలో చేధించారు. ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిమిషాల్లోనే దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొబైల్ రికవరీ చేయడంతో పాటు ఒక ద్విచక్రవ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తుర్కపల్ల�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందజేస