పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. దశాబ్దకాలంగా ప్రైవే ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.14,900గా ఉన్న ట్యూ�
ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు 10 మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజులపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుండగా, ఈ �
బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని �
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల మోత మోగనున్నది. భారీగా ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ట్యూషన్ ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు చివరిదశకు చేరిం�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, బీఈడీ తదితర కోర్సులకు సంబంధించి రూ.7700 కోట్ల బోధనా రుసుములు, ఉపకార వేతనముల బకాయీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏ
అమెరికాలో విద్య చాలా వ్యయభరితంగా మారింది. డాలర్తో రూపాయి మారకం విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతుండటమే ఇందుకు కారణం. ఈ నెల 18న రూ.79.69గా ఉన్న డాలర్ విలువ 28 నాటికి రూ.81.79కి చేరింది.