ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది.
TSRTC Free Bus | 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకు
ఆర్టీసీ బస్సుల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బిగ్బాస్ సీజన్-7 విజేతల ప్రకటన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో టీఎస్ఆర్�
Big Boss Fans | యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో న�
TSRTC | ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని బరోడాలో జరిగిన ద్వితీయ అంతర్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. ఉమెన్స్ బ్యాడ్మింటన్ లో రన్నరప్స్ గా నిలిచిన �
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
జూలై 3న గురుపౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తున్నదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదేండ్ల క్రితం 16 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసిన నిందితుడికి భద్రాద్రి-కొత్తగూడెం ఏడీజే కోర్టు బుధవారం 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకు�
టీఎస్ఆర్టీసీ ఏర్పాటైన తరువాత తొలిసారి శనివారం సంస్థ పాలకమండలి సమావేశం కానున్నది. గత ఏడేండ్లుగా సంస్థ తీసుకొన్న నిర్ణయాలు, బదిలీలు అన్ని తాత్కాలిక పద్ధతుల్లో జరిగినట్టు రికార్డు అవుతున్నాయి.
హైదరాబాద్ : ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని ప్రజలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగ�
Medaram Jatara | ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహాజాతర కొనసాగనుందని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఈ నెల
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జహీరాబాద్, జనవరి 27: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించి