ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించేందుకు చాలా మంది అభ్యర్థులు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం సైతం అభ్యర్థులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు కృషి చేస్తున్నది.
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వరుస నోటిఫికేషన్లతో పండుగ వాతావరణం నెలకొన్నది. గతంలోనే గ్రూప్-1 పోలీస్, ఇంజినీర్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గురువారం గ్రూప్�
Minister KTR | గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు.
Group-4 Notification | తెలంగాణ గ్రూప్-4 నోటిపికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తున్నది.
రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఏకంగా 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్-4లో మొత్తం నాలుగు క్యాటగిరీల్లో పోస్టులు మంజూరయ్యాయి.
TS Group-4 posts | నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి
TSPSC | గ్రూప్ - 1 ప్రిలిమినరీ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక కీ