రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం (Haritha Haram) కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ పదేండ్లపాటు పకృతి రమణీయతను సంతరించుకున్నది.
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు �
త బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి అనేక ఫార్మారంగ సంస్థలు రావడంతోపాటు ఎంతో అభివృద్ధి జరుగుతుందన�
ఆడియో ఎలక్ట్రానిక్స్ సంస్థ మివీ (ఆవిశ్కరణ్ ఇండస్ట్రీస్).. హైదరాబాద్లోని తుక్కుగూడ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఉత్పత్తి కేంద్రానికి శుక్రవారం భూమిపూజ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర �
గత కేసీఆర్ సర్కార్ హయాంలో అభివృద్ధి చేసిన మరో ఆరు కొత్త పారిశ్రామిక వాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో కంపెనీలకు భూములను కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్రంలో నూతన ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటునకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన పాలసీలో కొన్ని మార్పులు చేసి విడుదల చేయడానికి రాష్ట్ర �
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో మరో సంస్థ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిస్ ఇండియ
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే.
పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకొని నిర్దిష్ట గడువులో వాటిని స్థాపించకపోవతే భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ఈ విష్ణువర్ధన్రెడ్డికి టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బా�
మండలంలోని గడ్డపోతారం పంచాయతీలోని సర్వేనంబర్ 27 ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం ఈ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయించేందుకు తహసీల్దార్ రవికుమార్