హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఈ శ్రీధర్ బుధవా రం బషీర్బాగ్లో పరిశ్రమల భవన్ కా ర్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇ టీవల ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భా గంగా టీఎస్ఐఐసీ వీసీ, ఎండీగా ఉన్న నర్సింహరెడ్డిని ప్రభుత్వం గిరిజన సంక్షే మ శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో శ్రీధర్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.