నల్గొండ జిల్లాలో 2024 ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్లో ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్, ఇతర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ రెమ్యూనరేషన్ , టీఏ., డీఏలు చెల్లించలేదని తెలంగాణ
ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్
వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని త�
విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్కుమార్ కోరారు.