బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, రూ. 49.20 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఉ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన పాలమూరుకు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొత్తగా
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. �
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ జెం�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఉన్న తెరాసా పార్టీ జిల్లా కార్యాలయన్ని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. పార్టీ
Minister Errabelli Dayakar Rao | ఈ నెల 20న జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా
Minister Dayakar rao | ఆర్ఎస్ వరంగల్ జిల్లా కార్యాలయం నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాకు
న్యూఢిల్లీ: రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక
TRS party Office | ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవార�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మ