త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.
బీజేపీ నాయకుల తీరు దారుణం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్
వికారాబాద్లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 3.22 గంటలకు చేరుక�
వికారాబాద్లో రూ.60.70కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్�
Minister Jagadish reddy | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి చేరుకొంటారు.
జనగామ : రాష్ట్రంలో మొదటి టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామలో జరుగనుంది. కావున ఆరంభ వేడుకలు అదిరిపోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల11న జనగామకు సీఎం కేస
ముషీరాబాద్ : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ శ్రేణులు పాటుపడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్ శాస్త్రినగర్లో ఏర్పాటు చేసిన డివిజన్ టీఆర్ఎ�
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చ
మంత్రి ఎర్రబెల్లి | కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�