‘వీ కాంట్ సే మోర్.. ప్లీజ్ కో ఆపరేట్' ఇదీ ఈడీ తీరు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు తిరిగి మంగళవారం హాజరుకావాలని ఎమ్మెల�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ
హైదరాబాద్లోని ఫిలింనగర్లో లీజు పేరుతో తీసుకున్న స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి, యజమానులపైనే కోర్టుకెక్కారు. ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, హీరో వెంక�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భారత ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి వంటిదని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అభివర్ణించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిజాన�
‘కేజ్రీవాల్ రైట్హ్యాండే. మా వెంట ఉన్నడు. వాడి వెంట ఉన్న శక్తులు అందరినీ పట్టేశాం. అక్కడి గవర్నర్ నా శిష్యుడే. కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్ను కొలాప్స్ చేసినం. మేం కర్ణాటక ఆపరేట్ చేసినప్పుడు కూడా..
కాషాయ పార్టీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మదినిండా విషపుకక్షలు నింపుకొని ఆది నుంచీ చేస్తున్న కుట్రలు బద్ధలవుతున్నాయి. తెలంగాణలో చిచ్చురేపేందుకు చేస్తున్న కుటిల యత్నాలు, రాష్ట్ర ప్రగతిని అ
‘ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇస్తాం.. కావాల్సిన సివిల్ కాంట్రాక్టులు అప్పజెప్తాం.. ఒక్కసారి బీజేపీలోకి వస్తే చాలు.. అడిగిన పదవులు కట్టబెడతాం.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ ఇదీ ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరకాశీ
MLA Ala Venkateshwar reddy | తండ్రీకుమారులిద్దరూ స్కూబా డైవింగ్ చేస్తూ వినూత్నంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్�
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని, అమరవీరులు,దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నా
ఛత్రపతి శివాజీ గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేకిగా హిందూ పక్ష చక్రవర్తిగా చిత్రీకరిస్తూ ప్రజలను బీజేపీ నేతలు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బా�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చాహరే జనార్దన్-రేఖ దంపతుల మూడో కుమార్తె కరిష్మా ఎంబీబీఎస్ చదువుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసానిచ్చారు
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి బీజేపీ నాయకులు మద్దతు పలకాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు
8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు రామకృష్ట కుటుంబం ఆత్మహత్య కేసులో చర్యలు తాజాగా బయటపడిన మృతుడి సెల్ఫీ వీడియో భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష
CM KCR | గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి