గిరిజన యువతకు ఇప్పటికే మంజూరైన ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను సోమవారం ముట్టడించింది.
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.
చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ ఆదివాసీ యువకుడికి గుండె, ఊపిరితిత్తుల మధ్య గుచ్చుకున్న బాణాన్ని విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన నిమ్స్ వైద్య బృందాన్ని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అభినందించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోన
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నారాయణ్పూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జాదవ్ శ్రీనివాస్ ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కరోనా సమయంలో కంపెనీ ఆదేశాల �
భోపాల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY)తో పాటు టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కత్నీ జిల
వ్యాపారవేత్తలుగా ఎదగాలి: పీవీ రమణ ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 29: గిరిజన యువత కేవలం ఉద్యోగాలపైనే దృష్టి సారించకుండా వ్యాపార వేత్తలుగా ఎదగాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ సూచి