ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కో�
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. కేంద్ర, రాష్ట్�
Collector Rajarshi Shah | గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Tribal Welfare | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని 'హోటల్ ది ప్లాజా'లో జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి పూలమొక్కను ఇచ్చి కలెక్టర్కు స్వాగతం పలికారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల వార�
ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్నార
గిరిజలను అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, మీ తండాల్లో మీ పాలన తీసుకువచ్చారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతిమాత జా�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
త్వరలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలోనే ఆదివాసీల స్వయంపాలన సాధ్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్�