ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు. దీంతో వింత వింత పనులు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతోనే ఓ ఇండోనేషియన్ ఆడ మేకను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుకను ష�
పులులు నీటిలో ఈతకొట్టే వీడియోలు తరుచూ చూస్తుంటాం. కానీ నీటిలో అవి వేటాడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సింహాల్లా కాకుండా పులులు ఒంటిరిగా వేటాడేందుకే ఇష్టపడతాయి. కాగా, ఓ పులి నీటిలో ఈదుతున్న బాతును వే�
నీటిలో ఉండే పెంగ్విన్ల సమూహాన్ని రాఫ్ట్ అని, భూమిపై ఉండే వాటిని వాడిల్ అని పిలుస్తారు. ఈ పెంగ్విన్లకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెంగ్విన్ల సమూహం ఓ సీతాకోక చిలుకను వెంటాడుతున్న వ�
ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు. యూ ట్యూబ్ షాట్స్ కూడా తీస్తున్నారు. ఆ చిన్న చిన్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందులో ఫన్నీ వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడ�
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలాచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత న�
మనం మనస్సు లగ్నం చేస్తే ఏదైనా సాధించొచ్చని డాక్టర్ ఎమ్మెట్ బ్రౌన్ చెప్పిన మం చి కొటేషన్. ఇది అందరూ తమ జీవితానికి అన్వయించుకోవచ్చు. యూఎస్లో ఓ కారుకింద ప్రమాదవశాత్తూ ఓ బైకర్ పడిపోగా, పోల
మనుషుల్లాగే జంతువులకూ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అవి తమ హావభావాలతో వ్యక్తంచేస్తుంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డను మొదటిసారి చూసిన తండ్రి జిరాఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోం
పిల్లలకు క్రూర జంతువుల గురించి తెలియదు. ప్రాణహాని ఉంటుందని తెలియక వాటితో ఆడుకోవాలని చూస్తారు. యూఎస్లో ఓ చిన్నారి ఎలుగుబంటి కనిపించగానే దాన్ని వాటేసుకునేందుకు పరుగెత్తింది. ఇది గమనించిన త�
టాటూ వేయించుకోవడమంటే ఇప్పుడు ఫ్యాషన్. చాలామంది బాడీలో తమ ఇష్టమైన చోట టాటూలు వేయించుకుంటున్నారు. అయితే, బాడీలో ఏ పార్ట్పై టాటూ వేసుకుంటే బాధాకరంగా ఉంటుందో చెప్పాడు 848 స్వ్కేర్ టాటూలు వేసుకుని గిన�
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని పెళ్లివేడుకల్లో వింత, నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతున్నాయి. ఆ వీడియోలు సోషల్మీడియాలో వైర�
ఈ రోజు ట్విటర్లో 'గో బ్యాక్ మోదీ' హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబా