రాష్ట్రంలోని వాహన షో రూమ్ల్లో తనిఖీలు నిర్వహించి, ని బంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల రవాణాశాఖ అధికారులకు రవాణా కమిషనర్ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేకం�
నగరంలో కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికీ ఏజెంట్లే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ఏసీబీ సోదాలు జరిగినప్పటికీ వారం రోజులు మౌనంగా ఉన్న ఏజెంట్లు మళ్లీ యాక్టివ్ అయ్యారు. మేడ్చల్, కొండాపూర్, మణికొండ, నాగోల
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంట�
ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాలకు అమర్చే స్టిక్కరింగ్ ప్రక్రియ రోజురోజుకు వివాదస్పదమవుతున్నది. రేడియం స్టిక్కరింగ్ ధరలు రవాణాశాఖ అధికారులు అనూహ్యంగా పెంచింది. దీంతో వాహనదారులు రేడియం స్టిక్కరింగ్ అమ�
స్కూల్ పిల్లలను తరలించే విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంకెన్ డ్రైవ్తో పట్టుబడగా.. ఇంకొందరూ నిబంధనలక�
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల దాడి జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ అధికారులను సెట్రైట్ చేసింది. ఇది ఎంతకాలమో తెలియదు కానీ దాడుల మరుసటిరోజు నుంచి ఏజెంట్లు అడ్రస్ లేకుండాపోయారు. ఏసీబీ దాడి తర్వాత ఏజెంటు ప�
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ప్రయాణికుల భద్రత గురించి మరోసారి ఆలోచింపజేసింది. దీంతో అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధిక
వాహనదారులను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అవసరాల కోసం వాహనాలను అమ్ముకునే వారిని, వాహనాల మొదటి టర్మ్ ముగిసి రెన్యువల్ కోసం వెళ్లే వారిని తిప్పించుకుంటున్నారు.
మూతి మీద మీసా లు రాని వయస్సు... బండి బరువులో సగం బరువు ఉండే బకపలచని శరీరం.. బండిపై కూర్చుంటే భూమికి కాళ్లు అందని ఎత్తు.. అయినా సరే బండి నడపాలనే మోజు పైగా తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పకపోవడంతో రయ్యి... రయ్యి మం�
గ్రేటర్లో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. కార్ల షోరూంలు, ఇతర వాహనాల షోరూంలు సందడి లేక కళతప్పాయి. రాష్ట్రంలోనే అత్యధిక వాహనాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఏడాదిన్నరగా వాహనాల కొనుగోళ్లలో దూకుడు తగ్గి�
RTA | నంబర్ ప్లేట్స్తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్ప్లేట్లప�
సూల్ బస్సులపై నిరంతరం నిఘా ఉంచి, తనిఖీలు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీవో అధికారులను ఆదేశించారు. 15 ఏండ్లు దాటిన సూల్ బస్సులను సీజ్ చేయాలని పేర్కొన్నారు.
రవాణా శాఖ అధికారుల తప్పిదం.. వాహనదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ‘వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. కార్డు ఇవ్వండి సారూ..’ అంటూ వాహనదారులు నెత్తీ నోరూ బాదుకున్నా ఒక్క అధికారి నుంచి కూడా సరైన �