ఒక అధ్యాపకుడు ఒకే విద్యాసంస్థలో పదకొండేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడమనేది మామూలు విషయం కాదు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ సొంతూళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో ఉం టూ పనిచేయడం వల్ల మానసికంగా కుంగుబాటుక�
జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండో వివాహం చేసుకొని తన రెండో సంతానానికి వ్యాధి ఉన్నదని చెప్పి ప్రిపరెన్షియల్లో పెట్టడం జరిగింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్�
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో భద్రాద్రి జిల్లా విద్యాశాఖ కార్యాలయం సందడిగా మారింది. ఎంతో కాలంగా భాషా పండితులు తెలుగు, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్త�
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2023 సెప్టెంబర్లో నిలిచిపోయిన ప్రక్రియ మళ్లీ షురూ కానుంది. అప్పుడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు మాత్రమే జరుగాగా.. జీహెచ్ఎం, స్క�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియ
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్కు షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప
డిప్యుటేషన్ల పేరిట టీచర్లను దొడ్డిదారిలో చేసిన బదిలీలను వెంటనే రద్దుచేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావా రవి ఓ సంయు క్త ప్రకటనలో డిమాండ్ చేశారు.
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. బదిలీల కోసం జిల్లా వ్యాప్తంగా 4,722 దరఖాస్తులు విద్యాశాఖకు అందాయి. ఇందులో గతంలో 4,194 మంది దరఖాస్తు చేసుకోగా.. 316 మంది కొత్తగా దరఖాస్తు చేసుక
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7796 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెరిట్ జాబితాను ప్రభుత్వం డీఈవోకు పంపింది. దానిని శనివారం అధికారులు ప్రచురించను�
రాష్ట్ర వ్యాప్తం గా ఉపాధ్యాయల బదిలీలల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చా యి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త అప్లికేషన్లు 203రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,712 మంది తమ దరఖా
టీచర్ల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,876 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత �
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివ�
ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం జాక్టో నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని క�
టీచర్ల బదిలీల దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు సోమవారం ముగియగా, తాజాగా ఫిబ్రవరి 1 వరకు అవకాశం కల్పించింది.