పట్టాలపై పెద్ద బండరాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకా�
రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.
Rangareddy | బతుకాలనే కోరిక.. ఆపద సమయంలో సమయస్ఫూర్తి.. ప్రాణం మీదకు వస్తున్నా భయకుండా ఆ కార్మికుడు చాకచక్యంగా వ్యహరించంతో తృటిలో మృత్యు ఒడి నుంచి పయటపడ్డారు.
రోడ్డుపై కార్లు వెళ్లడం ఇప్పటివరకు మనం చూసినం. కానీ అదే కారు రైలు పట్టాల పై పరుగెడుతుంటే ఆసక్తి కనబరుస్తుంది. ఇలా శనివారం కొలనూర్ రైల్వే స్టేషన్లో చూపరులను ఆకట్టుకుంది. రైల్వే పట్టాల పని తీరును కారులో �
భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు వరద నీటితో కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి, కుదించి ఆదివారం నడిపించారు. విజయవాడ-సికింద్ర
దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
YouTuber Bursts Snake Firecrackers On Train Tracks | చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవక�
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా, భలూకా రోడ్ యార్డులో గురువారం వర్షాల వల్ల రైలు పట్టాలు దెబ్బతినడంతో, ఆ పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండాసాహసోపేతంగా కృషి చేసిన పన్నెండేళ్ల బాలుడి
అటు నుంచి అంగారకుడిపైకి కూడా అంతరిక్ష ఆవాసానికీ ప్రయత్నాలు గ్రహాంతరయానానికి జపాన్ యత్నాలు బోర్ కొడితే అలా రైలెక్కి చంద్రునిపైకి వెళ్లి రావొచ్చు. కావలసివస్తే ఇంకొంత దూరం రైల్లోనే వెళ్లి అంగారకుడికి �
తూప్రాన్: ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ ప�
తాండూరు : తాండూరు రైల్వే స్టేషన్లో సుందరీకరణ పనులు వేగంగా చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ డీఆర్ఎం ఏకే గుప్తా రైల్వే శాఖ అధికారులకు సూచించారు. గురువారం తాండూరు రైల్వే స్టేషన్ను పరిశీలించి అధికారులకు సూ