Train Accident | గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రైళ్లు పట్టాలు తప్పడం.. మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Indian Railway | దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి.
దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం సహ్రాన్పూర్ స్టేషన్ వద్ద ఢిల్లీ-సహ్రాన్పూర్ మెము ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంద�
Railway Minister : 58 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) నెలకొల్పలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు.
దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి.
Train Accidents : ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మ�
ప్రజల హక్కుల గురించి మాట్లాడే మేధావులు సర్వసాధారణంగా మధ్య తరగతివారు, ఎగువ మధ్య తరగతివారు అయి ఉంటారు. మధ్య తరగతి నుంచి వచ్చేవారు స్వయంగా జీవిత సమస్యలను ఎదుర్కొన్నవారు అయి ఉంటారు. ఆ కారణంగా ప్రజల సమస్యలు, హ
IRCTC | ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్సీటీసీ పోర్టల్ ద�
Train accidents | దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
Train Accidents: దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది ప్రయాణికులు మరణించారు.
NCRB report: 12 thousand people died in train accidents, 32 people lost their lives every day in 2020 | దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో 13వేలకుపైగా రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 12వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాలు