హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. అబిడ్స్లోని జీపీవో సర్కిల్లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి కల్�
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్, జీపీఓ సర్కిల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు న�
సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాప
ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘సన్డే-ఫన్డే’ కార్యక్రమం ఉండడంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలకు అనుమతి ఉండదని నగర జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్బం�
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లో ఆ రోజు ఉద�
Traffic restrictions | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో
హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం ఫలహార బండ్లను ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు ట్
లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు
హైదరాబాద్ : ఈ నెల 24న లాల్ దర్వాజ బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, బహదూర్పురా ఏరియాల్లో ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం 12 గ
హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ నుం�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం దృష్ట్యా ఆదివారం(జులై 10) నాడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, మాసాబ్ ట్యాంక్లోని హాకీ గ్రౌండ్ పరిస�
Traffic restrictions | పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చ�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబా�