Hyderabad | హుస్సేన్సాగర్ తీరంలో మరోసారి కార్ రేసింగ్ జరుగనుంది. శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్,
Traffic restrictions | హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions | ఈ నెల 9వ తేదీన మైండ్ స్పేస్ వద్ద మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించ
Traffic Restrictions | హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయా
Traffic Restrictions | ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నానాక్రామ్గూడలోని ఎక్సాటిక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో హనీవెల్ నుంచి సత్తా వరకు టెలీస్కోపిక్తో కూడిన హైడ్రాలిక్ క్రేన్లతో భారీఎత్తు�
విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్కు వేదిక కానున్న నేపథ్యంలో ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు ముస్తాబైంది. ట్రయల
Formula E Race | ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 19, 20వ తేదీల్లో జరుగనున్న ఫార్ములా ఈ-రేస్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్సాగర్ పర�
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాల్లో వెళ్లొద్దని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఫిల్మ్ నగర్, పూరి
Traffic restrictions | ప్రధాని మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో
hyderabad | ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
hyderabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6
Cyberabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించే క్రమంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప�