Payal Rajput |వెండితెర మేఘమైతే.. దానిపై మెరిసిన మెరుపు తీగ పాయల్ రాజ్పుత్. ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. మొదటి చిత్రంతో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె వర�
వెటరన్ నటుల లిస్ట్లో చేరిపోయినా టబును ఇప్పటికీ తెలుగువాళ్లు ఆరాధిస్తుంటారు. టాలీవుడ్లో టాప్హీరోల సరసన నటించిన ఈ భామ తాజాగా ‘ఆరోఁ మే కహా దమ్ థా’ సినిమాలో అజయ్ దేవ్గణ్తో స్క్రీన్ షేర్ చేసుకుంద�
‘ ‘కల్కి 2898 ఏడీ’ ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అందరూ అంటున్నారు. నాలాంటి మేకర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. థియేటర్స్కి వెళ్లిన ఆడియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందాలి.
అగ్ర హీరో కల్యాణ్రామ్ శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వ�
రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
స్పై యూనివర్స్ కథల్ని తెరకెక్కించడంలో యష్రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్రాజ్ సంస్థవారు.
తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పైలం పిలగా’. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మాతలు.
ఏబీసీడీ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘గల్లీ గ్యాంగ్స్టార్స్'. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నెల్లూరులో చిత్రీకర�
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సమాజంలోని అన్ని రంగాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. సినీ రంగంలో కూడా ఏఐ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు.