టాలీవుడ్ (Tollywood)లో సెట్స్ పైకి వెళ్లిన క్రేజీ ప్రాజెక్టు లూసిఫర్ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి గాడ్ ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఆసక్తికర వార్�
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా అయిపోయాడు. మరోవైపు మెహర్ రమేశ్, బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు. చిరంజీవ�
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ ను అందించాడు యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఇపుడు ప్రీక్వెల్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju) ను సెట్స్ పైకి తీస�
ఎవరు సినిమా తర్వాత టాలీవుడ్ (Tollywood) భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం నేనే నా (Nene Naa). నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం బ్లాక్ బాస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఇ�
అందం, అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం అంతగా రాక చాలా నిరాశలో ఉంది శ్రద్ధా దాస్. అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఏ సిన�
మెగాస్టార్ చిరంజీవి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కొందరు విమర్శిస్తుంటే.. బాలయ్య లేకుండా మీటింగ్స్ పెట్టుకోవడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
2021 తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)కి చాలా విషాదాలనే మిగిల్చింది. మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రముఖులు కన్నుమూసారు. అలా మనకు దూరమైన వాళ్లలో ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ TNR, కత్తి మహేష్ (Kathi mahesh) ఉన
కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ (Nisha Agarwal). 2013లో పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికి సిల్వర్ స్క్రీన్ పై దూరమైపోయింది. చాలా కాలం తర్వాత నిషా అగర్వాల్ తెరపై మెరనుందా..? అంటే �