జబర్దస్త్, ఢీ, పటాస్ ప్రోగ్రామ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించింది వర్షిణి సౌందరాజన్. ఈ భామ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలంలో కీ రోల్లో కనిపించనుందన్�
నారప్ప..రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్తో ప్రదర్శించబడుతున్న సినిమా. చాలా కాలం తర్వాత వెంకటేశ్ లోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించిన చిత్రం నారప్ప.
టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు తిమ్మరుసు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ లాంఛ్ చేశాడు.
యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొందరు కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు.
షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది రాజోలు భామ అంజలి. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా జర్నీ సాగిస్తూ…రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించ�
మారుతీ మాత్రం కేవలం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో అంతా షాకవుతున్నారు. ఎందుకంటే రెండు నెలల్లోనే కథ రాసుకోవడం.. సెట్స్ పైకి తీసుకెళ్లడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి
యముడు పాత్ర అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అలనాటి అగ్రహీరోలతో పోటీ పడి నటించారు.
త్వరలో సినిమా థియేటర్లు రీఓపెన్ అవుతుండటంతో ప్రమోషన్లు షురూ చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. యువ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’.
నారప్ప..చాలా రోజుల తర్వాత వెంకటేశ్ లోని మరో యాంగిల్ ను ప్రేక్షకులను పరిచయం చేసిన సినిమా. నారప్పగా డీగ్లామరైజ్డ్ పాత్రలో వెంకటేశ్ జీవించేశాడని ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్న�
ఇంటర్నెట్ స్వేచ్ఛ కారణంగా తనకు ఎదురైన మానసిక క్షోభ గురించి మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుమార్తె ఎంత మానసిక క్షోభ అనుభవించారో వివరిస్తూ ఏకంగా గూగుల్ సీఈవోకే లేఖ
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్తో వస్తోన్న ఈ మూవీని డీవీవీ దానయ్యనిర్మిస్తున్న
అప్పట్లో కౌశల్ క్రేజ్ చూసి బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడతారేమో అనుకున్నారు. కానీ ఈ క్రేజ్ అంతా బిగ్బాస్ జరుగుతున్న అంత వరకు మాత్రమే ఉంది.
దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు గత రెండు రోజులుగా జ్వరం ఉందని.. కాస్త ఎక్కువగానే ఉండటంతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచ�