Thalapathy67 | విజయ్- లోకేష్ కనగరాజు రెండో చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్ళనుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం కోసం సంజయ్ దత్ భారీ స్థాయిలో పారితోషికాన�
Krishnam Raju Daughters | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత రెబల్స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంత కాలంగా ఆనారోగ్య కారణాలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున �
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది అమలాపాల్ (Amapa Paul). టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.
తల్లీకొడుకుల సెంటిమెంట్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham). చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసంఎదురుచూస్తున్న శర్వానంద్�
కృష్ణంరాజు (krishnam raju) మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని నివాసంలో నివాళుర్పిస్తున్నారు.
శంకర్ (Shankar) డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎస్జే సూర్య ట్విటర్ ద్వారా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చి మూవ�
Manisharma | తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలింది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బ
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నటుడు కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవే�
సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు శంకర్ (Shankar). తనదైన స్టైలిష్ మార్క్ సినిమాలు చేసే శంకర్ ప్రస్తుతం విలక్షణ హీరో కమల్ హాసన్తో ఇండియన్ 2, టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్తో ఆర్సీ 15