ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ) మంగళవారం టోక్యో నుంచి ఢిల్లీ చేరుకుంది. కోచ్ పార్క్తో కలిసి ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగ�
ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎవరు టాప్లో ఉన్నారు? ఇండియా పరిస్థితి ఏంటి? అన్న చర్చ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో పది రోజుల ఆట ముగిసిన తర్వాత ఈ మెడల్స్ టేబుల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఒకసార�
ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ ( hockey ) టీమ్ సెమీఫైనల్లో బెల్జియంతో ఓడిన విషయం తెలుసు కదా. ఈ ఓటమిపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓడిపోయామని బాధపడుతూ కూర్చునేంత సమయం లేదని, �
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో ఇండియన్ జట్టు సెమీస్లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్పై విజయం �
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ఇవాళ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్లోకి వెళ్లి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ గేమ్లో గోల్ కీపర్ సవితా పూనియా ( Savita Punia ) కీలకంగా నిలిచింద�
ఒలింపిక్స్లో ఇండియన్ వుమెన్స్ హాకీ టీమ్ పెను సంచలనమే సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ చారిత్రక సందర్భాన్ని రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చ�
ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు(PV Sindhu) విజయంలో ఆమె కోచ్ పార్క్ టై-సాంగ్ పాత్ర మరువలేనిది. ఒక రోజు ముందే సెమీఫైనల్లో ఓడి మానసికంగా కుంగిపోయిన ఆమెను.. తిరిగి బ్రాంజ్ మెడల్
ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవాలన్నది ప్రతి అథ్లెట్ కల. అలాంటి గోల్డ్ మెడల్(Gold Medal)ను మరొకరితో పంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ టోక్యో ఒలింపిక్స్లో ఆదివారం ఆ అనుకోనిదే జరిగింది. రెండు