Bethany Academy | పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్లోని బెతానీ అకాడమీ స్కూల్ ముందుకొచ్చింది. 'ఏ టొబాకో ఫ్రీ జనరేషన్' థీమ్తో విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించింది.
పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టా
పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదకర మని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉద్
పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూదాన్ పోచంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రాథమిక ఆర
అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పానగల్లో (Panagal) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు.
దేశంలో పొగాకు వినియోగం అతిపెద్ద సమస్యగా మారింది. హానికారకమని తెలిసినా చాలామంది దీని బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా పొగాకు వినియోగదారులు ఉన్నట్టు ప్రజారోగ్య నివేద�
GST | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల
School Teacher Shot Dead By Cop | పరీక్షల విధుల్లో ఉన్న స్కూల్ టీచర్ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్ను హత్య చేశాడ�
గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది.
Man Kills Nephew With Axe | పొగాకు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి వదిన, ఆమె కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
Crime News | తన భార్య పొరుగింటి వ్యక్తిని గుట్కా అడిగిందని.. భర్త గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో
ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మనిషి జీవితకాలం 40 శాతానికి పడిపోతున్నదని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలలిత తెలిపారు. 40 శాతం మంది పురుషులు, 19 శాతం మంది స్త్రీలు పొగాకును వినియోగిస
ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న వాటిలో ధూమపానం ఒకటి. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ప్రభుత్
పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మన దేశంలో ఏటా 10 లక్ష మరణాలు సంభవిస్తున్నాయని గాంధీ దవాఖాన రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ రావూస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ నాగేశ్వరావు పేర్కొన్నారు.