కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడుత ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని కోంటై అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నిక
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బలగాలను మోహరించడాన్ని నిలిపివేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్కు టీఎంసీ లేఖ రాసింది.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
పురులియా : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పురులియా జిల్లాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి పాల్ప�
4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకూ విద్యారుణం రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి నెలకు రూ.500 ఎస్సీ, ఎస్టీలకు వెయ్యి రైతులకు ఏటా రూ.10 వేలు టీఎంసీ మేనిఫెస్టో విడుదల కోల్కతా, మార్చి 17: తృణమూల్ కాంగ్రెస్ అధి
కుట్రలతో అడ్డుకోలేరు ఎన్నికల ప్రచారం నిర్వహించి తీరుతా: మమతా బెనర్జీ ఝాల్డా, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఏ కుట్రలూ తనను అడ్డుకోలేవని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని పశ్�
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
వాజపేయి బీజేపీకి ఇప్పటి బీజేపీకి పోలికే లేదు దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పు మోదీ, షాపై యశ్వంత్ సిన్హా తీవ్ర విమర్శలు కోల్కతా, మార్చి 13: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమ�
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
కోల్కతా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదో కొత్త ట్విస్ట్. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాయ్పేయి ప�