తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేశుడి సేవకు వేళైంది. రాష్ట్రంలోనే పేరొందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 18న స్వామి అలంకారోత్సవం,
Tirumala | తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్ర�
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala)
ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో
TTD | అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరి�
తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన వికాస్కుమార్ కిశోర్భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఇచ్చారు.
తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాం తం శ్రీనివాస్ భరత్ భూషణ్గా పోలీసులు గుర్తించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) దర్శనమిచ
తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva) నిర్వహించారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా టికెట్ల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియను టీటీడీ బుధవారం నుంచి ప్రారంభించింది. సేవల ఆన్లైన్ లక్కీడిప్ �
Malayappa Swamy | తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుద�