ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోక�
కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది.
KTR | హైదరాబాద్లోని ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం పరిధిలో�
Shahar ki Baat | బీఆర్ఎస్ సర్కార్ పుణ్యమాని ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందుతున్నది. ఉచిత వైద్యంతోపాటు మందులను కూడా అందజేస్తుండడంతో పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతున్నది
మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశి�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 3,206 పల్లె దవాఖానలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. వాటి ల్లో అవసరమైన 321 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచ�
Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ �
CM KCR | హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజలు చేశారు. ఈ మూడు ఆస్ప�
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్న కే�
సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషి�
మనమే వైద్య సదుపాయాలు పెంచుకోవాలి ఎన్ని వైరస్లొచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలి మిడతలు వస్తయంటే తరిమేందుకు సిద్ధమైనం వైరస్లను కూడా అదేవిధంగా ఎదుర్కోవాలి: సీఎం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రపం
Omicron | హనుమకొండలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. యూకే నుంచి డిసెంబర్ 2వ తేదీన హనుమకొండకు వచ్చిన 40 ఏండ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్లో సాధారణ వైద్యసేవలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వందమందికి ఓపీ సేవలు అందించారు. రంగారెడ్డి, ద�