టెరిటోరియల్ అడివిని నరికి టైగర్ రిజర్వ్ ఫారెస్టు బాధితులకు పునరావాసం కల్పించాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని బాచారం టెరిటోరియల్ అడవిని
Amrabad | జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో గత నెలలో 50 హెక్టార్లలో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. తాజాగా శనివారం రాత్రి దోమలపెంట రేంజ్ పరిధిలోని తాటిగుండాల, ఉప్పునుంతల సమీప అటవీ ప్రాంతం ను�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షణ, పులులు సంతతి పెంపుపై నేషనల్ కంజర్వేషన్ అధారిటీ సభ్యులు యోగేశ్, అలోక్ కుమార్ వారం రోజులుగా చేపట్టిన పర్యటన మంగళవారంతో ముగిసింది.
నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో సఫారీ యాత్ర ఆదివారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. జంతువుల సంతతి కోసం మూడు నెలల పాటు సఫారీ యాత్రను అటవీశాఖ నిలిపివేశారు
అనుమతి లేకుండా కొందరు రైడర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లగా అటవీ అధికారులు గుర్తించి జరిమానా విధించారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో చోటుచేసుకున్నది. మద
ఇప్ప పువ్వు | ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి