సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన చౌక విమానయాన సంస్థ స్కూట్.. సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. భారత్ నుంచి ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.7,600గా నిర్ణయించింది.
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయ
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా కీర్తిప్రతిష్టల్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకు
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేస
CM Jagan | ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్తో (CM Jagan) సినీ ప్రముఖులు సమావేశమవనున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ప్రభాస్ గురువారం ఉదయం 11 గంటలకు
టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్ల�
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్�
Mohan Babu | సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాదని అన్నారు మోహన్బాబు. కొన్ని వేల మంది ఆశలు, కుటుంబాలు, జీవితాలతో ముడిపడినదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల వివా�
ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి విన్నపం చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని, అయితే సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్�
న్యూఢిల్లీ, ఆగస్టు 28: రైళ్లలో రెగ్యులర్ ఏసీ-3టైర్ కోచ్లతో పోలిస్తే కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్’ బోగీల్లో టికెట్ ధర 8% తక్కువగా ఉంటుందని రైల్వే శాఖ శనివారం వెల్లడించింది. స్లీప�