వరుస బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను (Raja Singh) పోలీసులు అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా బయ తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లవద్దని �
విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. నిందితులను ‘నో ఫ్లై’ జాబితాలో చేరుస్తామన్నారు. ఢిల్లీలో ఆయన సోమవారం వ
‘హలో.. నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నా.. మీరు అధిక మొత్తంలో అసెట్స్ కలిగి ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. రైడ్ చేయడానికి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. వెంటనే ఈ నంబర్కు ఫోన్పే ద్వారా డబ్బులు ప�
తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సై
బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్కు బెదిరింపు కాల్స్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. షేక్పేట సమీపంలోని ఆదిత్య ఎంప�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ను ఏర్పాటు చేసుకొని మరో నయీంలా మారారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం అర్ధరాత్రి తరువాత రేవంత్ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్�