AP Nominated posts | ఏపీలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులపై చంద్రబాబు స్పందించారు. జూన్లోగా అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవుల
JK Assembly Elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఇవాళ చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నారు. ఇప్పటికే రెండు దశలు ముగియగా ప్రస్తుతం చివరి విడత పోలింగ్ కొనసాగుతున్నది.
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha polls) మూడో విడత (Third Phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 50.71 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Lok Sabha polls | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకూ 25.41 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Lok Sabha elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలిం
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
polytechnic | రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20,709 పాలిటెక్నిక్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 7853 సీట్లు భర్తీ కావాల్సి
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రాయ్పూర్: మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ శాంతి భద్రతల విఘాతానికి దారితీయవచ్చని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాగెల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం టీ�