సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
polytechnic | రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20,709 పాలిటెక్నిక్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 7853 సీట్లు భర్తీ కావాల్సి
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రాయ్పూర్: మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ శాంతి భద్రతల విఘాతానికి దారితీయవచ్చని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాగెల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం టీ�