సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్లో (Shadnagar Incident) పోలీసులపై కేసు నమోదయింది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసు నమ
‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. కాంగ్రెస్ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు ప�
అమాయక నిరుపేదలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ రమేశ్, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు ఉన్
చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఖాళీ ప్రదేశంలో కాంగ్రెస్ నేతల కబ్జాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ‘జై తెలంగాణ’ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ న�
అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆత్మకూరు ఎస్సై జీ దుర్గాప్రసాద్ సస్సెన్షన్కు గురయ్యారు. ఈ మేరక�
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపై దాడులు మొదలయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టారని అ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిైళ్లె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేధింపులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి, సమాచారాన్ని రాబట్టారని ఆర�